విజ్ఞేశరుడు, గురువు, తల్లితండ్రులకు నమస్కరిస్తూ శాంతియుత ప్రారంభం. మనసు స్థిరంగా మారే దిశగా మొదటి అడుగు.
శ్రీ హనుమంతుని మహత్యాన్ని వర్ణించే 40 శ్లోకాలతో కూడిన పారాయణం. 108 సార్లు
దీపారాధనతో భక్తి పరవశాన్ని వ్యక్తీకరించే పర్వదినం.
చివరన సమస్త లోకాలకు శాంతి కలగాలని ప్రార్థన తో ముగింపు.
ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతీ రోజు కూడా చిన్నస్థాయిలో ఆచరించినా, మన జీవితంలో ఓ శాంతియుత మార్గం ఏర్పడుతుంది.