విజ్ఞేశరుడు, గురువు, తల్లితండ్రులకు నమస్కరిస్తూ శాంతియుత ప్రారంభం. మనసు స్థిరంగా మారే దిశగా మొదటి అడుగు.
విఘ్నాలు తొలగించే వినాయకునికి కీర్తనలు. కార్యారంభానికి శుభాశయంగా ఒక పాట.
" శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే" ఈ శ్లోకాన్ని11 సార్లు ఒక చెపుతుంటే అందరు పలకడం జరుగుతుంది. తరువాత "శ్రీ రామ జయ రామ జయ జయ రామ" అంటూ 108 సార్లు నామ సంకీర్తన చేస్తుంటే ఒకొక్క నామ స్మరణకు ఒకొక్క పుష్పమును స్వామి వారికి సమర్పించాలి. ఇది మనస్సును పవిత్రపరిచే సాధన.
ధార్మిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం. జ్ఞానాన్ని పెంచే సందర్భం ఇది. భగవద్గీత ఆధారంగా 5 నిమిషాలు ఉపన్యాసం
భగవాన్ శివునిపై అష్టకంతో భక్తి సమర్పణ.
శ్రీ హనుమంతుని మహత్యాన్ని వర్ణించే 40 శ్లోకాలతో కూడిన పారాయణం. 1 లేదా 3 లేదా 11 వరకు
దీపారాధనతో భక్తి పరవశాన్ని వ్యక్తీకరించే పర్వదినం.
చివరన సమస్త లోకాలకు శాంతి కలగాలని ప్రార్థన తో ముగింపు.
ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతీ రోజు కూడా చిన్నస్థాయిలో ఆచరించినా, మన జీవితంలో ఓ శాంతియుత మార్గం ఏర్పడుతుంది.